ఇండియా, ఖతార్ ఎయిర్ బుబల్ ఏర్పాటు పొడిగింపు
- September 01, 2021
ఖతార్: ఖతార్ మరియు ఇండియా మధ్య ప్రస్తుతం ఉన్న ఎయిర్ బబుల్ ఏర్పాటు సెప్టెంబర్ 2021 వరకూ కొనసాగుతుందని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండియా, ఖతార్ సివిల్ ఏవియేషన్ అధారిటీకి ఇండియన్ ఎంబసీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. కోవిడ్ ప్యాండమిక్ సమయంలో ప్రయాణికులకు డైరెక్ట్ కనెక్టివిటీ కల్పించినందుకు ఈ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా
- భారత్ పై అమెరికన్ మహిళ ప్రశంసలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!







