రిమోట్ విధానంలో ప్రయివేటు స్కూల్ టీచర్లకు అనుమతి
- September 01, 2021
రియాద్: దేశం వెలుపల ఉండిపోయిన టీచర్లు రిమోట్ పద్ధతిలో పాఠాలు చెప్పేందుకు అనుమతిస్తూ, మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది. కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో సౌదీ అరేబియాకి రాలేకపోయిన మహిళా స్కూల్ టీచర్లకు, పురుష స్కూల్ టీచర్లకు మొదటి సెమిస్టర్ కోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్రయివేట్, అంతర్జాతీయ మరియు విదేశీ స్కూళ్లకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. స్కూళ్లలో కొత్త విద్యాసంవత్సరానికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ అవకాశం కల్పించింది. ఇండియా, పాకిస్థాన్, ఇండోనేషియా నుంచి చాలా మంది టీచర్లు సౌదీ అరేబియా తిరిగి రావల్సి ఉండగా, ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వాళ్లంతా తమ తమ దేశాల్లో చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి









