రిమోట్ విధానంలో ప్రయివేటు స్కూల్ టీచర్లకు అనుమతి
- September 01, 2021
రియాద్: దేశం వెలుపల ఉండిపోయిన టీచర్లు రిమోట్ పద్ధతిలో పాఠాలు చెప్పేందుకు అనుమతిస్తూ, మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది. కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో సౌదీ అరేబియాకి రాలేకపోయిన మహిళా స్కూల్ టీచర్లకు, పురుష స్కూల్ టీచర్లకు మొదటి సెమిస్టర్ కోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్రయివేట్, అంతర్జాతీయ మరియు విదేశీ స్కూళ్లకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. స్కూళ్లలో కొత్త విద్యాసంవత్సరానికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ అవకాశం కల్పించింది. ఇండియా, పాకిస్థాన్, ఇండోనేషియా నుంచి చాలా మంది టీచర్లు సౌదీ అరేబియా తిరిగి రావల్సి ఉండగా, ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వాళ్లంతా తమ తమ దేశాల్లో చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







