ఇరాన్ ఏ క్షణమైనా రాకెట్ను ప్రయోగించనుంది
- March 15, 2016
ఇరాన్ ఏ క్షణమైనా రాకెట్ను ప్రయోగించనుంది. మూడు దశల్లో ఆ రాకెట్ నింగికి ఎగరనున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఆ రాకెట్తో ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం కూడా ఉంది. ఇటీవల ఉత్తర కొరియా రాకెట్లను పరీక్షించిన తరహాలోనే ఇరాన్ కూడా ఆ దిశలో అడుగులు వేస్తోంది. ఖండాంతర క్షిపణులను ప్రయోగించే టెక్నాలజీని కూడా ఇరాన్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారమే ఆ దేశం రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఉల్లంఘించి ఇరాన్ ఆ మిసైళ్లను ప్రయోగించినట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఇజ్రాయిల్ను ధ్వంసం చేసే క్షిపణులను రూపొందించినట్లు ఇరాన్ ఏజెన్సీ కూడా ఇటీవల ప్రకటించింది.ఒకవేళ అణు ఒప్పంద నియమాలను ఇరాన్ ఉల్లంఘిస్తే ఆ దేశంపై చర్యలను తీసుకుంటామని ఇజ్రాయిల్కు అమెరికా అభయహస్తం ఇచ్చింది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









