కువైట్ విమానాశ్రయంలో కార్యకలాపాల పెంపు
- September 05, 2021
కువైట్: కరోనా పాండమిక్ నుంచి ప్రపంచం కోలుకుంటున్న నేపథ్యంలో డైరెక్ట్ విమానాల సంఖ్య పెరుగుతోంది.. కుైవట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యాక్టివిటీస్ రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈజిప్టు నుంచి విమానాలు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 137 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిల్లో 68 కువైట్ నుంచి వెళుతుండగా, కువైట్ వచ్చేవి 69 విమానాలు. స్పెషల్ విమానాలు, కార్గో విమానాలు అదనం. కైరో నుంచి 12 విమానాలు, ఈజిప్ట్ ఎయిర్ నుంచి 5 విమానాలు, జజీరా ఎయిర్వేస్ మరియు ఫ్లై ఈజిప్ట్ నుంచి విమానాల్ని ఆపరేట్ చేస్తున్నారు. దుబాయ్, బీరుట్, కైరో, దోహా, ఇస్తాంబుల్, సార్జా, బహ్రెయిన్, కొలంబో, అబుదాబీ, మనీలా, లండన్, బిష్కెక్ తదితర ప్రాంతాల నుంచి విమానాలు నడుస్తున్నాయి. అయితే, ఇండి నుంచి విమానాల విషయమై ఇంకా స్పష్టత రావాల్సి వుంది. ఈ వారంతంలో సానకూల ప్రకటన రావొచ్చు.
తాజా వార్తలు
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









