రేసింగ్: రెండు వాహనాల స్వాధీనం
- September 05, 2021
దోహా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, ఆదివారం రెండు వాహనాల్ని సీజ్ చేసినట్లు ప్రకటించింది. ఆ వాహనాల్ని నడుపుతున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. నిందితులు తమ వాహనాల ద్వారా రేసింగ్కి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







