రేసింగ్: రెండు వాహనాల స్వాధీనం
- September 05, 2021
దోహా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, ఆదివారం రెండు వాహనాల్ని సీజ్ చేసినట్లు ప్రకటించింది. ఆ వాహనాల్ని నడుపుతున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. నిందితులు తమ వాహనాల ద్వారా రేసింగ్కి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
- IPL 2026: పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
- ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
- సింగపూర్లో మంత్రి లోకేష్..
- హనుమ జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
- మలేషియాలో ఘనంగా 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ
- రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం
- మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..









