ఒమన్ రెసిడెన్స్ చట్టానికి సవరణ
- September 05, 2021
మస్కట్: రాయల్ డిక్రీ ద్వారా వలసదారుల రెసిడెన్సీ చట్టానికి సవరణలు చేశారు. మెజెస్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెసిడెన్స్ గడువు తీరడానికి 15 రోజుల ముందు విదేశీయులు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఎలాంటి వివరణా ఇవ్వకుండానే రెన్యువల్ని రద్దు చేసే అవకాశం వుంది.
తాజా వార్తలు
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
- IPL 2026: పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
- ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
- సింగపూర్లో మంత్రి లోకేష్..
- హనుమ జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
- మలేషియాలో ఘనంగా 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ
- రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం
- మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..









