పబ్లిక్ సర్వీసుల్ని 9 మరియు 12 తేదీల్లో రద్దు చేసిన ఇండియన్ ఎంబసీ
- September 06, 2021
కువైట్: గురువారం సెప్టెంబర్ 9 అలాగే, ఆదివారం సెప్టెంబర్ 12 తేదీల్లో నీట్ 2021 పరీక్ష నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో అన్ని పబ్లిక్ సర్వీసులు రద్దు చేయడం జరిగింది. అయితే, ఎంబసీ కాన్సులర్ సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయి. సీకేజీఎస్ అబ్బాసియా, సీకేజీఎస్ ఫహాహీల్, సీకేజీఎస్ షర్క్ పాస్ పోర్ట్ మరియు వీసా అవుట్ సోర్స్ కేంద్రాలు తెరిచే ఉంటాయి. కాగా, నీట్ పరీక్ష తొలిసారిగా దేశం వెలుపల జరగడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- యూఏఈలో మే 11 నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ
- రిజర్వేషన్లు ఉన్నా..బోర్డింగ్ నిరాకరణ.. 114 ఫిర్యాదులు..!!
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- లైసెన్సు లేకుండా బైక్ నడిపిన టీనేజర్ అరెస్టు..!!
- కొత్తగా వచ్చే కార్మికుల కోసం వైద్య పరీక్షలు..!!
- మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యవస్థలు..!!
- మక్కాలో 18 మంది పాకిస్థానీలు, ఆఫ్ఘన్లు అరెస్టు..!!
- నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్.. ఇద్దరు మహిళలకు 7 లక్షల దిర్హమ్ల జరిమానా..!!
- దోహా తీరంలో నౌకపై క్షిపణి దాడి









