పబ్లిక్ సర్వీసుల్ని 9 మరియు 12 తేదీల్లో రద్దు చేసిన ఇండియన్ ఎంబసీ
- September 06, 2021
కువైట్: గురువారం సెప్టెంబర్ 9 అలాగే, ఆదివారం సెప్టెంబర్ 12 తేదీల్లో నీట్ 2021 పరీక్ష నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో అన్ని పబ్లిక్ సర్వీసులు రద్దు చేయడం జరిగింది. అయితే, ఎంబసీ కాన్సులర్ సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయి. సీకేజీఎస్ అబ్బాసియా, సీకేజీఎస్ ఫహాహీల్, సీకేజీఎస్ షర్క్ పాస్ పోర్ట్ మరియు వీసా అవుట్ సోర్స్ కేంద్రాలు తెరిచే ఉంటాయి. కాగా, నీట్ పరీక్ష తొలిసారిగా దేశం వెలుపల జరగడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









