కోవిడ్ పరిస్థితిపై రాయబారులతో చర్చించిన ఆరోగ్య శాఖ

- September 08, 2021 , by Maagulf
కోవిడ్ పరిస్థితిపై రాయబారులతో చర్చించిన ఆరోగ్య శాఖ

మస్కట్: ఆరోగ్య శాఖ.. పలువురు రాయబారులతోనూ, డిప్లమాటిక్ మిషిన్స్ అధిపతులతోనూ భేటీ అవడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది, ఆయా రాయబారులతో సమావేశయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దేశంలో కరోనా పాండమిక్ పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా వున్న పరిస్థితుల గురించి ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఒమన్ సరిహద్దుల్లోంచి జరుగుతున్న రాకపోకలు వంటివాటికి సంబంధించి తీసుకోవాల్సిన కోవిడ్ 19 జాగ్రత్తలపై ఈ సందర్బంగా అధికారులతో చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com