కోవిడ్ పరిస్థితిపై రాయబారులతో చర్చించిన ఆరోగ్య శాఖ
- September 08, 2021
మస్కట్: ఆరోగ్య శాఖ.. పలువురు రాయబారులతోనూ, డిప్లమాటిక్ మిషిన్స్ అధిపతులతోనూ భేటీ అవడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది, ఆయా రాయబారులతో సమావేశయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దేశంలో కరోనా పాండమిక్ పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా వున్న పరిస్థితుల గురించి ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఒమన్ సరిహద్దుల్లోంచి జరుగుతున్న రాకపోకలు వంటివాటికి సంబంధించి తీసుకోవాల్సిన కోవిడ్ 19 జాగ్రత్తలపై ఈ సందర్బంగా అధికారులతో చర్చించారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









