ఈ దేశాలపై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేసిన సౌదీ అరేబియా
- September 08, 2021
సౌదీ: యూఏఈ, అర్జెంటీననా మరియు సౌతాఫ్రికాలపై వున్న ఎంట్రీ బ్యాన్ని ఎత్తివేస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 8 నుంచి సౌదీ పౌరులు పై మూడు దేశాలకు వెళ్ళేందుకు వీలు కల్పించారు. అయితే, తప్పనిసరిగా కోవిడ్ 19 నిబంధనల్ని ప్రయాణీకులు పాటించాల్సి వుంటుంది. వైరస్ వ్యాప్తి ప్రాంతాలకు దూరంగా వుండాలనీ, వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలని తమ పౌరులకు సౌదీ అరేబియా సూచించింది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









