అవినీతి కేసులో 282 మంది అరెస్ట్
- September 09, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా యాంటీ గ్రాఫ్ట్ అథారిటీ 282 మందిని అవినీతి ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేయడం జరిగింది. అరెస్టయిన వారిలో పౌరులు అలాగే, వలసదారులు ఉన్నారు. ఓవర్సైట్ మరియు యాంటీ కరెఫ్షన్ అథారిటీ (నజాహా) వెల్లడించిన వివరాల ప్రకారం, అరెస్టయిన వారిలో కొందరు డిఫెన్స్ మినిస్ర్టీ, ఇంటీరియర్ మినిస్ర్టీ, హెల్త్ మినిస్ర్టీ, జ్యుడీషియల్ మినిస్ర్టీ, మునిసిపల్ మరియు రూరల్ ఎపైర్స్ మరియు హౌసింగ్, ఎన్విరాన్మెంట్ మరియు వాటర్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రీసోర్సెస్ మరియు డెవలప్మెంట్, హజ్ మరియు ఉమ్రా, ట్రాన్స్పోర్ట్ మరియు లాజిస్టిక్ సర్వీసులు మరియు ఓవర్సైట్ అండ్ యాంటీ కరెఫ్షన్ అథారిటీ తదితర విభాగాలకు చెందిన వారున్నారు. లంచం తీసుకోవడం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ తదితర కేసులు నమోదు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ 980 అలాగే, ఈ మెయిల్ [email protected] లేదా ఫ్యాక్స్ నెంబర్ 0114420057 కి అవినీతిపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







