11 డెస్టినేషన్లకు విమానాల్ని తిరిగి ప్రారంభించిన కువైట్ ఎయిర్వేస్
- September 09, 2021
కువైట్: ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దేశాల్లో 11 డెస్టినేషన్లకు కమర్షియల్ విమానాల్ని కువైట్ ఎయిర్ వేస్ తిరిగి ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ, కోచి, చెన్పై, త్రివేండ్రం, ఇస్లామాబాద్ నగరాలకు వారంలో రెండు విమానాలు వెళతాయి. బెంగుళూరు, అహ్మదాబాద్, లాహోర్, కొలంబోలకు వారానికి ఒక విమానం వెళుతుంది. ఢాకాకి వారంలో 5 విమానాలు వెళతాయి.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







