జూమ్ స్టోర్లలో ఎక్స్‌పో దుబాయ్ 2020 టిక్కెట్ల విక్రయం

- September 09, 2021 , by Maagulf
జూమ్ స్టోర్లలో ఎక్స్‌పో దుబాయ్ 2020 టిక్కెట్ల విక్రయం

దుబాయ్: శుక్రవారం నుంచి అన్ని జూమ్ స్టోర్లలో ఎక్స్‌పో 2020 దుబాయ్ టిక్కెట్ల విక్రయం జరుగుతుంది. టిక్కెట్ ద్వారా 95 దిర్హాములు దుబాయ్ మెట్రో స్టేషన్లు లేదా ఈ-నాక్ మరియు ఎప్కో సర్వీస్ స్టేషన్లలో టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చు. ఒకరోజు ఎంట్రీ కోసం 90 దిర్హాములు, 30 రోజుల పాటు ఎంట్రీ కోసం 195 దిర్హాములు, ఆరు నెలల ఎంట్రీకి 495 దిర్హాములు ఖర్చవుతుంది. అక్టోబర్ 1న ఎక్స్‌పో 2020 దుబాయ్ ప్రారంభమవుతుంది. యూఏఈ వ్యాప్తంగా 237 అవుట్‌లెట్లను కలిగి ఉంది జూమ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com