జూమ్ స్టోర్లలో ఎక్స్పో దుబాయ్ 2020 టిక్కెట్ల విక్రయం
- September 09, 2021
దుబాయ్: శుక్రవారం నుంచి అన్ని జూమ్ స్టోర్లలో ఎక్స్పో 2020 దుబాయ్ టిక్కెట్ల విక్రయం జరుగుతుంది. టిక్కెట్ ద్వారా 95 దిర్హాములు దుబాయ్ మెట్రో స్టేషన్లు లేదా ఈ-నాక్ మరియు ఎప్కో సర్వీస్ స్టేషన్లలో టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చు. ఒకరోజు ఎంట్రీ కోసం 90 దిర్హాములు, 30 రోజుల పాటు ఎంట్రీ కోసం 195 దిర్హాములు, ఆరు నెలల ఎంట్రీకి 495 దిర్హాములు ఖర్చవుతుంది. అక్టోబర్ 1న ఎక్స్పో 2020 దుబాయ్ ప్రారంభమవుతుంది. యూఏఈ వ్యాప్తంగా 237 అవుట్లెట్లను కలిగి ఉంది జూమ్.
తాజా వార్తలు
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!
- ఖతార్ లో 17 ట్రావెల్, ఎయిర్ కార్గొ ఏజెన్సీలు సీజ్..!!







