జూమ్ స్టోర్లలో ఎక్స్పో దుబాయ్ 2020 టిక్కెట్ల విక్రయం
- September 09, 2021
దుబాయ్: శుక్రవారం నుంచి అన్ని జూమ్ స్టోర్లలో ఎక్స్పో 2020 దుబాయ్ టిక్కెట్ల విక్రయం జరుగుతుంది. టిక్కెట్ ద్వారా 95 దిర్హాములు దుబాయ్ మెట్రో స్టేషన్లు లేదా ఈ-నాక్ మరియు ఎప్కో సర్వీస్ స్టేషన్లలో టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చు. ఒకరోజు ఎంట్రీ కోసం 90 దిర్హాములు, 30 రోజుల పాటు ఎంట్రీ కోసం 195 దిర్హాములు, ఆరు నెలల ఎంట్రీకి 495 దిర్హాములు ఖర్చవుతుంది. అక్టోబర్ 1న ఎక్స్పో 2020 దుబాయ్ ప్రారంభమవుతుంది. యూఏఈ వ్యాప్తంగా 237 అవుట్లెట్లను కలిగి ఉంది జూమ్.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









