జూమ్ స్టోర్లలో ఎక్స్పో దుబాయ్ 2020 టిక్కెట్ల విక్రయం
- September 09, 2021
దుబాయ్: శుక్రవారం నుంచి అన్ని జూమ్ స్టోర్లలో ఎక్స్పో 2020 దుబాయ్ టిక్కెట్ల విక్రయం జరుగుతుంది. టిక్కెట్ ద్వారా 95 దిర్హాములు దుబాయ్ మెట్రో స్టేషన్లు లేదా ఈ-నాక్ మరియు ఎప్కో సర్వీస్ స్టేషన్లలో టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చు. ఒకరోజు ఎంట్రీ కోసం 90 దిర్హాములు, 30 రోజుల పాటు ఎంట్రీ కోసం 195 దిర్హాములు, ఆరు నెలల ఎంట్రీకి 495 దిర్హాములు ఖర్చవుతుంది. అక్టోబర్ 1న ఎక్స్పో 2020 దుబాయ్ ప్రారంభమవుతుంది. యూఏఈ వ్యాప్తంగా 237 అవుట్లెట్లను కలిగి ఉంది జూమ్.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







