24 గంటల్లో కోవిడ్ 19 మరణాలు ‘సున్నా’
- September 13, 2021
మస్కట్: కొత్తగా దేశంలో గడచిన ఇరవై నాలుగ్గంటల్లో 58 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఒక్కరూ గడచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోలేదు. కాగా, దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య 303,163గా వుంది. మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 4,089 అని మినిస్ట్రీ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 89 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 293,343గా వుంది. గడచిన 24 గంటల్లో 14 మంది ఆసుపత్రుల్లో చేరారు కరోనా కారణంగా. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 66 కాగా, అందులో 28 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









