24 గంటల్లో కోవిడ్ 19 మరణాలు ‘సున్నా’
- September 13, 2021
మస్కట్: కొత్తగా దేశంలో గడచిన ఇరవై నాలుగ్గంటల్లో 58 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఒక్కరూ గడచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోలేదు. కాగా, దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య 303,163గా వుంది. మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 4,089 అని మినిస్ట్రీ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 89 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 293,343గా వుంది. గడచిన 24 గంటల్లో 14 మంది ఆసుపత్రుల్లో చేరారు కరోనా కారణంగా. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 66 కాగా, అందులో 28 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









