24 గంటల్లో కోవిడ్ 19 మరణాలు ‘సున్నా’
- September 13, 2021మస్కట్: కొత్తగా దేశంలో గడచిన ఇరవై నాలుగ్గంటల్లో 58 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఒక్కరూ గడచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోలేదు. కాగా, దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య 303,163గా వుంది. మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 4,089 అని మినిస్ట్రీ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 89 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 293,343గా వుంది. గడచిన 24 గంటల్లో 14 మంది ఆసుపత్రుల్లో చేరారు కరోనా కారణంగా. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 66 కాగా, అందులో 28 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..