133 కిండర్గార్డెన్స్లో 18,500 మందికి పైగా విద్యార్థులు
- March 16, 2016
బహ్రెయిన్లో మొత్తం 133 కిండర్గార్టెన్స్ ఉన్నట్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మాజిద్ అల్ నౌమి చెప్పారు. ఈ కిండర్ గార్టెన్స్లో 18,500 మందికి పైగా విద్యార్థులున్నారని ఆయన వివరించారు. 2016లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందన్నారాయన. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వీక్లీ మీటింగ్లో ఈ వివరాల్ని ప్రకటించారు మినిస్టర్. బహ్రెయిన్లో నాణ్యమైన విద్య విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనీ, కిండర్గార్టెన్స్ విషయంలోనూ తగు జాత్త్రలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. గత ఏడాది కిండర్గార్టెన్స్లో సుమారు 194 సార్లు ఇన్స్పెక్షన్స్ జరిగాయనీ, కిండర్గార్టెన్స్లో అందుతున్న విద్య, నాణ్యతా ప్రమాణాలు, భద్రత, సౌకర్యాల విషయంలో ఈ ఇన్స్పెక్షన్స్ నిర్వహించడం జరిగిందని చెప్పారాయన. ఈ సందర్భంగా ఎంపీ అలీ బుపార్సన్ మాట్లాడుతూ కిండర్గార్టెన్స్ నుంచే ఖురానిక్ టీచింగ్ను మరింత విస్తృతం చేయవలసి ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







