ఒమన్లో జనాభా తగ్గుదల..పదేళ్లలో తొలిసారి నమోదు
- September 18, 2021
మస్కట్: ఒమన్లో జనాభా తగ్గుదల నమోదవుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన డేటా ప్రకారం2020 లో ఒమన్ జనాభా 3 శాతం తగ్గింది. జనాభా తగ్గుదల నమోదవటం 10 సంవత్సరాలలో మొదటిసారి. సెప్టెంబర్ 12 ఆదివారం నాటికి సుల్తానేట్ జనాభా 44,11,756 అని ఎన్సీఎస్ఐ తెలిపింది. మొత్తం జనాభాలో 63 శాతం మంది ఒమనీయులు కాగా, ప్రవాసులు 37 శాతం ఉన్నారు. ప్రవాసీయుల్లో అత్యధికంగా బంగ్లాదేశ్ జాతీయులు 5,28,682 మంది ఉన్నారు. ఆ తర్వాత భారతీయులు 4,65,037 మంది, పాకిస్తానీయులు 1,79,408 మంది ఉన్నారు. ఇదిలాఉంటే..ఎన్సీఎస్ఐ గణాంకాల మేరకు మార్చి 2020, మార్చి 2021 మధ్య 2,15,000 కంటే ఎక్కువ మంది ప్రవాస కార్మికులు ఒమన్ నుండి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







