ఒమన్: ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన 300 మందికి పైగా ఉద్యోగార్థులు
- September 18, 2021
మస్కట్: నార్త్ అల్ బతినా నుంచి 300 మందికి పైగా ఉద్యోగార్థులు ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్, 351 ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లయన్సెస్ - షినాస్ వద్ద పరీక్షలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







