హత్య కోసం బహ్రెయిన్కి అనుచరుడ్ని పంపిన దావూద్ ఇబ్రహీం
- September 18, 2021
మనామా: ఢిల్లీ పోలీసులు జాన్ మొహమ్మద్ అలియాస్ సమీర్ కలియా మరో ఐదుగుర్ని అరెస్ట్ చేసిన అనంతరం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ముంబైకి చెందిన 47 ఏళ్ళ వ్యక్తిని బహ్రెయిన్కి పంపించి ఓ గ్యాంగ్స్టర్ని చంపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆ రిపోర్ట్ చెబుతోది. దావూద్ ఇబ్రహీం సూచనల మేరకు షేక్ అనే వ్యక్తి, అలి బుదెష్ అనే గ్యాంగ్స్టర్ని చంపేందుకు బహ్రెయిన్ వెళ్ళాడు. షేక్ అలియాస్ సమీర్ కలియా, రాజస్తాన్లో అరెస్టయ్యాడు. కొద్ది రోజుల క్రితం షేక్, బహ్రెయిన్ వెళ్ళినట్లుగా గుర్తించారు. అయితే బుదేష్ని మాత్రం చంపలేకపోయాడు. బుదేష్ మరియు దావూద్ గ్యాంగ్ మధ్య ఒకప్పుడు మంచి సంబంధాలుండేవి. అయితే, ఆ తర్వాత రెండు గ్యాంగుల మధ్య విభేదాలు తలెత్తాయి.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







