దోహాలో ఘనంగా వినాయక నిమజ్జనం..
- September 19, 2021
దోహా: ఖతార్ లోని అల్ అలీ కంపెనీలో గత 11 సంవత్సరాలుగా వినాయక నవరాత్రులు చేస్తున్నారు.ప్రతి సంవత్సరంలాగే ఘనంగా జరిపించి శనివారం నాడు నిమజ్జనంచేసినట్టు నిర్వాహకులు సుందరగిరిశంకర్ గౌడ్, మహేందర్, మధు, రాజు,రాములు, ఎల్లయ్య లు తెలిపారు.ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి గణేషుడిని నిమజ్జనం చేయడం జరిగింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







