దోహాలో ఘనంగా వినాయక నిమజ్జనం..
- September 19, 2021
దోహా: ఖతార్ లోని అల్ అలీ కంపెనీలో గత 11 సంవత్సరాలుగా వినాయక నవరాత్రులు చేస్తున్నారు.ప్రతి సంవత్సరంలాగే ఘనంగా జరిపించి శనివారం నాడు నిమజ్జనంచేసినట్టు నిర్వాహకులు సుందరగిరిశంకర్ గౌడ్, మహేందర్, మధు, రాజు,రాములు, ఎల్లయ్య లు తెలిపారు.ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి గణేషుడిని నిమజ్జనం చేయడం జరిగింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం
- WhatsApp new feature:మెసేజ్లు ఓపెన్ చేయకుండానే సారాంశం చూసేయండి!
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!









