దుక్మ్లో అక్రమంగా చేపలు పడుతున్న 12 మంది వలసదారుల అరెస్ట్
- September 20, 2021మస్కట్: ఫిషరీస్ కంట్రోల్ టీమ్, దుక్మ్ (అల్ వుస్తా గవర్నరేట్) ప్రాంతంలో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్న 12 మంది వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. లైసెన్సు లేని బోట్ల ద్వారా నిందితులు చేపల వేట కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA