దుక్మ్‌లో అక్రమంగా చేపలు పడుతున్న 12 మంది వలసదారుల అరెస్ట్

- September 20, 2021 , by Maagulf
దుక్మ్‌లో అక్రమంగా చేపలు పడుతున్న 12 మంది వలసదారుల అరెస్ట్

మస్కట్: ఫిషరీస్ కంట్రోల్ టీమ్, దుక్మ్ (అల్ వుస్తా గవర్నరేట్) ప్రాంతంలో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్న 12 మంది వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. లైసెన్సు లేని బోట్ల ద్వారా నిందితులు చేపల వేట కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com