సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నటరాజన్ కు కరోన పాజిటివ్
- September 22, 2021ఐపీఎల్ 2021 రెండో ఫేజ్ లో భాగంగా ఇటీవలే ప్రారంభం అవగా నేడు బుధవారం సన్ రైజర్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. అయితే ఇప్పటికే కరోనా కారణంగా వాయిదాపడిన ఐపీఎల్ కు మరోసారి కరోనా షాక్ ఇచ్చింది. బుధవారం జరగబోయే మ్యాచ్ ముందు సన్ రైజర్స్ జట్టు ఆటగాడైన నటరాజన్ కి కరోనా పాజిటివ్ గా తేలడంతో మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.
తాజాగా బిసిసిఐ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. సన్ రైజర్స్ జట్టులో నటరాజన్ కి పాజిటివ్ రావడం నిజమేనని అయితే అతనితో పాటు సన్నిహితంగా ఉన్న విజయ్ శంకర్ తో పాటు మరొక అయిదు మంది ఆటగాళ్ళను ఐసోలేషన్ లో ఉన్నారని, మిగిలిన వారికి టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ రావడంతో సన్ రైజర్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ యధావిధిగా కొనసాగుతుందని బిసిసిఐ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల