రెన్యువబుల్ ఎనర్జీపై 50 శాతం పెట్టుబడులు పెట్టనున్న సౌదీ అరేబియా
- September 23, 2021
సౌదీ అరేబియా: 50 శాతం మేర తమ పెట్టుబడులను రెన్యువబుల్ మరియు సస్టెయినబుల్ పవర్ సోర్సెస్ మీద పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. గ్రీన్ సుకుక్ త్వరలో విడుదల చేయనుంది సౌదీ అరేబియా. గవర్నర్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ మరియు సౌదీ అరామ్కో ఛైర్మన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సౌదీ అరేబియా, ఒపెక్ అతి పెద్ద ఆయిల్ ప్రొడక్షన్ జెయింట్గా వుంది. ఆయిల్ ఉత్పత్తిలో 12.5 శాతం వాటా సౌదీ అరేబియాదే. 2030 వ్యూహం ప్రకారం, చమురు మీద ఆధారపడటం తగ్గించి, ఇతర మార్గాల్లో ఆర్థికంగా స్థిరత్వం సాధించేందుకు సౌదీ అరేబియా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ రంగాల్లో పెట్టుబడుల్ని ఎక్కువగా పెట్టనుంది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









