వ్యాక్సిన్ పొందని టీచర్లపై బ్యాన్ విధించిన ఇజ్రాయెల్
- September 24, 2021
ఇజ్రాయెల్: వ్యాక్సిన్ పొందని టీచర్లపై ఇజ్రాయెల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాన్ విధించింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లుగా చూపే గ్రీన్ పాస్ లేదా, కరోనా నుంచి కోలుకున్నట్లుగా ధృవీకరణ సమర్పించనివారు 84 గంటల ముందుగా తీసుకున్న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ధృవపత్రం సమర్పించడం తప్పనిసరి. అలా చేయనివారికి స్కూళ్ళలోకి అనుమతి వుండదు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







