మూడేళ్ళ వీసా: కనీస పెట్టుబడిలో మార్పులు చేసిన దుబాయ్
- September 24, 2021
దుబాయ్: రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో మూడేళ్ళ పెట్టుబడి ద్వారా లభించే వీసాకి సంబంధించి మార్పులు చేశారు. కనీస పెట్టుబడి మొత్తాన్ని 1 మిలియన్ దిర్హాముల నుంచి 750,000 దిర్హాములకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దుబాయ్ ల్యాండ్ డిపార్టుమెంట్ వెబ్సైట్లో పేర్కొన్నారు. డిఎల్డి తస్కీన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ వీసా సౌకర్యం లభిస్తుంది. ఈ విధానంలో 750,000 దిర్హాముల విలువైన ప్రాపర్టీ సొంతం చేసుకునేవారికి మూడేళ్ళ రెన్యువబుల్ రెసిడెన్సీ వీసా లభిస్తుంది. జీవిత భాగస్వామిని స్పాన్సర్ చేసే అవకాశం ఈ వీసా దారులకు లభిస్తుంది.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







