మూడేళ్ళ వీసా: కనీస పెట్టుబడిలో మార్పులు చేసిన దుబాయ్
- September 24, 2021దుబాయ్: రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో మూడేళ్ళ పెట్టుబడి ద్వారా లభించే వీసాకి సంబంధించి మార్పులు చేశారు. కనీస పెట్టుబడి మొత్తాన్ని 1 మిలియన్ దిర్హాముల నుంచి 750,000 దిర్హాములకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దుబాయ్ ల్యాండ్ డిపార్టుమెంట్ వెబ్సైట్లో పేర్కొన్నారు. డిఎల్డి తస్కీన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ వీసా సౌకర్యం లభిస్తుంది. ఈ విధానంలో 750,000 దిర్హాముల విలువైన ప్రాపర్టీ సొంతం చేసుకునేవారికి మూడేళ్ళ రెన్యువబుల్ రెసిడెన్సీ వీసా లభిస్తుంది. జీవిత భాగస్వామిని స్పాన్సర్ చేసే అవకాశం ఈ వీసా దారులకు లభిస్తుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు