మూడేళ్ళ వీసా: కనీస పెట్టుబడిలో మార్పులు చేసిన దుబాయ్
- September 24, 2021
దుబాయ్: రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో మూడేళ్ళ పెట్టుబడి ద్వారా లభించే వీసాకి సంబంధించి మార్పులు చేశారు. కనీస పెట్టుబడి మొత్తాన్ని 1 మిలియన్ దిర్హాముల నుంచి 750,000 దిర్హాములకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దుబాయ్ ల్యాండ్ డిపార్టుమెంట్ వెబ్సైట్లో పేర్కొన్నారు. డిఎల్డి తస్కీన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ వీసా సౌకర్యం లభిస్తుంది. ఈ విధానంలో 750,000 దిర్హాముల విలువైన ప్రాపర్టీ సొంతం చేసుకునేవారికి మూడేళ్ళ రెన్యువబుల్ రెసిడెన్సీ వీసా లభిస్తుంది. జీవిత భాగస్వామిని స్పాన్సర్ చేసే అవకాశం ఈ వీసా దారులకు లభిస్తుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







