కోర్టు రూలింగ్ని బట్టి వలసదారుల వర్క్ పర్మిట్ రద్దు
- September 24, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ రెసిడెన్స్ పర్మిట్లను రద్దు చేసే క్రమంలో వలసదారులు తమ వర్క్ పర్మిట్ల రద్దు కోరుతూ దరఖాస్తు చేసుకునే అంశం, కోర్టు తీర్పులకు లోబడి మాత్రమే ఆధారపడి వుంటుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ పేర్కొంది. ఎలక్ట్రానిక్ విధానంలో వర్క్ పర్మిట్ క్యాన్సిలేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయాలి. భౌతికంగా ఎంప్లాయర్ హాజరు కావాలి లేదా రిజిస్టర్డ్ ప్రతినిథి అయినా వుండాలి. సదరు వలసదారుడిపై కోర్టు తీర్పుని బట్టి క్యాన్సిలేషన్ ఆధారపడి వుంటుంది. 250 కువైటీ దినార్ల విలువైన ఫైనాన్షియల్ గ్యారంటీ తప్పనిసరి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







