వర్క్ టీమ్స్తో ఎక్స్పో దుబాయ్ ట్రయల్ రన్ ప్రారంభం
- September 25, 2021దుబాయ్: ఎక్స్పో దుబాయ్ 2020 ప్రాంతంలో వర్క్ టీమ్స్ మరియు వారి కుటుంబ సభ్యులు సందడి చేశారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవనున్న మెగా ఈవెంట్ కోసం ఇది ట్రయల్ రన్ తరహాలో ఉపయోగపడనుంది. గురువారం అలాగే శుక్రవారం సందర్శకులు, ప్రత్యేక ఆహ్వానితులు, పలు పెవిలియన్లను సందర్శించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ రూమ్స్, ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అలాగే ఇతర సౌకర్యాలను పూర్తిస్థాయిలో ఈ సందర్భంగా పరిశీలించారు. అన్ని ఏర్పాట్లూ సంతృప్తికరంగా వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు