ఆంధ్రప్రదేశ్లో క్యాడ్బరీ ప్లాంటు ఏర్పాటు
- March 17, 2016
ఆంధ్రప్రదేశ్లో చాక్లెట్ల తయారీకి క్యాబ్బరీ సంస్థ రంగం సిద్ధం చేసింది. శ్రీసిటీ సెజ్లో రూ.వెయ్యి కోట్లతో 134 ఎకరాల్లో ఆ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. మొత్తం 4 దశల్లో చేపట్టిన ప్లాంట్ నిర్మాణంలో తొలిదశ ప్రారంభానికి సిద్ధమైంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్లాంట్ అంతా సోలార్ పవర్ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 25న క్యాడ్బరీ ప్లాంట్ తొలిదశ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. హైదరాబాద్లో సీఎంతో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు ఆహ్వానపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. క్యాడ్బరీ ప్లాంటు ఏర్పాటుతో రాష్ట్రంలో కోకో పంట సాగుకు ప్రాధాన్యం పెరిగిందన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







