వలసదారులైన పెట్టుబడిదారులకు లాంగ్ టర్మ్ వీసాలు
- September 29, 2021
మస్కట్: వివిధ దేశాలకు చెందిన 20 మందికి పైగా వలసదారులైన పెట్టుబడి దారులకు లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసాలను మంజూరు చేయడం జరిగింది.మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ర్టీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, ఇన్వెస్టర్ రెసిడెన్సీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విధానం ద్వారా విదేశీ పెట్టుబడిదారులు అలాగే పదవీ విరమణ చేసిన వారికి ఈ లాంగ్ టర్మ్ వీసా లభించే అవకాశం ఉంది. అందుకోసం మినిస్ట్రీకి చెందిన ఈ - ఇన్వెస్టిమెంట్ సర్వీసెస్ విభాగం ద్వారా దరఖాస్తుల్ని అక్టోబర్ 3 నుంచి స్వీకరిస్తారు. ఒమన్ విజన్ 2040 లో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఒమన్ సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







