డ్రగ్స్ కేసులో వలసదారుల అరెస్ట్

- October 01, 2021 , by Maagulf
డ్రగ్స్ కేసులో వలసదారుల అరెస్ట్

మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఇద్దరు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 75 కిలోగ్రాముల క్రిస్టల్ డ్రగ్ నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కోటిక్స్ మరియు సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ కంట్రోల్, నిందితుల్ని డ్రగ్స్ కలిగి వున్నందుకుగాను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com