DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- January 18, 2026
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) టెర్మినల్ 1 కి వెళ్ళే బ్రిడ్జిని విస్తరించనున్నట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. బ్రిడ్జి విస్తరణతో ఎయిర్ పోర్టుకు వెళ్లే ట్రాఫిక్ సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపింది.
ఈ విస్తరణ ప్రాజెక్ట్లో ట్రాఫిక్ లేన్ల సంఖ్యను మూడు నుండి నాలుగుకు పెరగనుంది. బ్రిడ్జి సామర్థ్యం గంటకు 4,200 వాహనాల నుండి గంటకు 5,600 వాహనాలకు పెరుగుతుంది. మొత్తంగా బ్రిడ్జి సామర్థ్యం 33 శాతం మెరుగు పడుతుందని ఆర్టీఏ వెల్లడించింది.
దుబాయ్ ఏవియేషన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (DAEP) భాగస్వామ్యంతో చేసిన ఈ ప్రాజెక్ట్లో రోడ్డుకు ఇరువైపుల మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయనున్నారు. ల్యాండ్స్కేపింగ్ పనులను కూడా చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









