DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- January 18, 2026
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) టెర్మినల్ 1 కి వెళ్ళే బ్రిడ్జిని విస్తరించనున్నట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. బ్రిడ్జి విస్తరణతో ఎయిర్ పోర్టుకు వెళ్లే ట్రాఫిక్ సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపింది.
ఈ విస్తరణ ప్రాజెక్ట్లో ట్రాఫిక్ లేన్ల సంఖ్యను మూడు నుండి నాలుగుకు పెరగనుంది. బ్రిడ్జి సామర్థ్యం గంటకు 4,200 వాహనాల నుండి గంటకు 5,600 వాహనాలకు పెరుగుతుంది. మొత్తంగా బ్రిడ్జి సామర్థ్యం 33 శాతం మెరుగు పడుతుందని ఆర్టీఏ వెల్లడించింది.
దుబాయ్ ఏవియేషన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (DAEP) భాగస్వామ్యంతో చేసిన ఈ ప్రాజెక్ట్లో రోడ్డుకు ఇరువైపుల మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయనున్నారు. ల్యాండ్స్కేపింగ్ పనులను కూడా చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









