DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- January 18, 2026
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) టెర్మినల్ 1 కి వెళ్ళే బ్రిడ్జిని విస్తరించనున్నట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. బ్రిడ్జి విస్తరణతో ఎయిర్ పోర్టుకు వెళ్లే ట్రాఫిక్ సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపింది.
ఈ విస్తరణ ప్రాజెక్ట్లో ట్రాఫిక్ లేన్ల సంఖ్యను మూడు నుండి నాలుగుకు పెరగనుంది. బ్రిడ్జి సామర్థ్యం గంటకు 4,200 వాహనాల నుండి గంటకు 5,600 వాహనాలకు పెరుగుతుంది. మొత్తంగా బ్రిడ్జి సామర్థ్యం 33 శాతం మెరుగు పడుతుందని ఆర్టీఏ వెల్లడించింది.
దుబాయ్ ఏవియేషన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (DAEP) భాగస్వామ్యంతో చేసిన ఈ ప్రాజెక్ట్లో రోడ్డుకు ఇరువైపుల మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయనున్నారు. ల్యాండ్స్కేపింగ్ పనులను కూడా చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









