దుబాయ్ 2020 కోసం దుబాయ్ మెట్రో సర్వసన్నద్ధమైంది.
- October 01, 2021
దుబాయ్: ఎక్స్పై ప్రాంతానికి వెళ్ళేందుకు మెట్రో రైడ్ విషయమై దుబాయ్ మీడియా హౌస్ ఓ వీడియో విడుదల చేసింది. శనివారం నుంచి ఆదివారం వరకు రెడ్ మరియు గ్రీన్ లైన్లలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1.15 నిమిషాల వరకు సర్వీసులు అందుబాటులో వుంటాయి. గురువారం సర్వీసులు ఉదయం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 2.15 నిమిషాల వరకు కొనసాగుతాయి. శుక్రవారం ఉదయం 8 గంటలనుంచి రాత్రి 1.15 నిమిషాల వరకు అందుబాటులో వుంటుంది. రూట్ 2020 మొత్తంగా 15 కిలోమీటర్ల మేర జబెల్ అలి మెట్రో స్టేషన్ నుంచి ఏడు స్టేషన్లను కలుపుతూ వుంటుంది. ప్రతిరోజూ 35,000 మంది సందర్శకులు ఎక్స్పో స్టేషన్ ద్వారా వెళతారని అంచనా. వారాంతాల్లో ఈ సంఖ్య 47,000కు చేరుకుంటుందని అంచనా.

తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







