దుబాయ్ 2020 కోసం దుబాయ్ మెట్రో సర్వసన్నద్ధమైంది.
- October 01, 2021
దుబాయ్: ఎక్స్పై ప్రాంతానికి వెళ్ళేందుకు మెట్రో రైడ్ విషయమై దుబాయ్ మీడియా హౌస్ ఓ వీడియో విడుదల చేసింది. శనివారం నుంచి ఆదివారం వరకు రెడ్ మరియు గ్రీన్ లైన్లలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1.15 నిమిషాల వరకు సర్వీసులు అందుబాటులో వుంటాయి. గురువారం సర్వీసులు ఉదయం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 2.15 నిమిషాల వరకు కొనసాగుతాయి. శుక్రవారం ఉదయం 8 గంటలనుంచి రాత్రి 1.15 నిమిషాల వరకు అందుబాటులో వుంటుంది. రూట్ 2020 మొత్తంగా 15 కిలోమీటర్ల మేర జబెల్ అలి మెట్రో స్టేషన్ నుంచి ఏడు స్టేషన్లను కలుపుతూ వుంటుంది. ప్రతిరోజూ 35,000 మంది సందర్శకులు ఎక్స్పో స్టేషన్ ద్వారా వెళతారని అంచనా. వారాంతాల్లో ఈ సంఖ్య 47,000కు చేరుకుంటుందని అంచనా.

తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







