శనివారం నుంచి కువైటీ రోడ్లపై పెరగనున్న ట్రాఫిక్
- October 02, 2021కువైట్: ఆదివారం నుంచి అరబ్ స్కూళ్ళు తెరచుకోనుండడంతో రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా పెరగనుంది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది. అయితే, కోవిడ్ ప్రభావం తగ్గుతుండడంతో క్రమంగా రోడ్లపై ట్రాఫిక్ పెరుగుతూ వస్తోంది. కాగా, ఆదివారం నుంచి 520,373 మందికి పైగా విద్యార్థులు పబ్లిక్ మరియు ప్రైవేటు స్కూళ్ళకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ విభాగం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..