శనివారం నుంచి కువైటీ రోడ్లపై పెరగనున్న ట్రాఫిక్
- October 02, 2021
కువైట్: ఆదివారం నుంచి అరబ్ స్కూళ్ళు తెరచుకోనుండడంతో రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా పెరగనుంది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది. అయితే, కోవిడ్ ప్రభావం తగ్గుతుండడంతో క్రమంగా రోడ్లపై ట్రాఫిక్ పెరుగుతూ వస్తోంది. కాగా, ఆదివారం నుంచి 520,373 మందికి పైగా విద్యార్థులు పబ్లిక్ మరియు ప్రైవేటు స్కూళ్ళకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ విభాగం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







