ఖతార్లో తొలిసారిగా లెజిస్లేటివ్ పోల్స్
- October 02, 2021
ఖతార్: ఖతార్లో తొలి సారిగా లెజిస్లేటివ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. శనివారం దీనికి సంబంధించి పోలింగ్ జరుగుతోంది. 252 మంది అభ్యర్థులు (వారిలో 27 మంది మహిళలు) ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. 30 సీట్ల కోసం పోటీ జరుగుతోంది. ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమాద్, 15 మంది ఇతర సభ్యుల్ని నియమిస్తారు. ఖతార్ కొత్త రాజ్యాంగాన్ని 2004లో ఆమోదించినప్పటినుంచీ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









