ఖతార్‌లో తొలిసారిగా లెజిస్లేటివ్ పోల్స్

- October 02, 2021 , by Maagulf
ఖతార్‌లో తొలిసారిగా లెజిస్లేటివ్ పోల్స్

ఖతార్‌: ఖతార్‌లో తొలి సారిగా లెజిస్లేటివ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. శనివారం దీనికి సంబంధించి పోలింగ్ జరుగుతోంది. 252 మంది అభ్యర్థులు (వారిలో 27 మంది మహిళలు) ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. 30 సీట్ల కోసం పోటీ జరుగుతోంది. ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమాద్, 15 మంది ఇతర సభ్యుల్ని నియమిస్తారు. ఖతార్ కొత్త రాజ్యాంగాన్ని 2004లో ఆమోదించినప్పటినుంచీ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com