ఖతార్లో తొలిసారిగా లెజిస్లేటివ్ పోల్స్
- October 02, 2021
ఖతార్: ఖతార్లో తొలి సారిగా లెజిస్లేటివ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. శనివారం దీనికి సంబంధించి పోలింగ్ జరుగుతోంది. 252 మంది అభ్యర్థులు (వారిలో 27 మంది మహిళలు) ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. 30 సీట్ల కోసం పోటీ జరుగుతోంది. ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమాద్, 15 మంది ఇతర సభ్యుల్ని నియమిస్తారు. ఖతార్ కొత్త రాజ్యాంగాన్ని 2004లో ఆమోదించినప్పటినుంచీ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







