దుబాయ్ ఎక్స్ పో లో సౌదీ పెవిలియన్ ప్రారంభం
- October 02, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో లో సౌదీ పెవిలియన్ ను ప్రారంభించారు.పెవిలియన్ సూపర్ వైజర్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్ బిన్ మజ్ యద్ అల్ తువయ్ దీన్న ఓపెన్ చేశారు.యూఏఈ లోని సౌదీ అంబాసిడర్ టర్కీ బిన్ అబ్దుల్లా అల్ దఖిల్ విజటర్స్ కు స్వాగతం చెప్పారు.దుబాయ్ ఎక్స్ పో హిస్టారికల్ ఈవెంట్ అని అన్నారు.సౌదీ చరిత్ర, సాంప్రదాయాలను పెవిలియన్ లో విజిటర్స్ కళ్లకు కట్టినట్లు వివరిస్తామన్నారు.సౌదీ రిచ్ కల్చర్ ను సందర్శకులకు వివరించేందుకు తమకిదో గొప్ప అవకాశమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









