దుబాయ్ ఎక్స్ పో లో సౌదీ పెవిలియన్ ప్రారంభం
- October 02, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో లో సౌదీ పెవిలియన్ ను ప్రారంభించారు.పెవిలియన్ సూపర్ వైజర్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్ బిన్ మజ్ యద్ అల్ తువయ్ దీన్న ఓపెన్ చేశారు.యూఏఈ లోని సౌదీ అంబాసిడర్ టర్కీ బిన్ అబ్దుల్లా అల్ దఖిల్ విజటర్స్ కు స్వాగతం చెప్పారు.దుబాయ్ ఎక్స్ పో హిస్టారికల్ ఈవెంట్ అని అన్నారు.సౌదీ చరిత్ర, సాంప్రదాయాలను పెవిలియన్ లో విజిటర్స్ కళ్లకు కట్టినట్లు వివరిస్తామన్నారు.సౌదీ రిచ్ కల్చర్ ను సందర్శకులకు వివరించేందుకు తమకిదో గొప్ప అవకాశమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







