జెద్దా పోర్ట్ లో కప్టగాన్ ట్యాబ్లెట్ల స్మగ్లింగ్...స్మగ్లర్ల అరెస్ట్
- October 02, 2021
సౌదీ: జెద్దా పోర్ట్ నుంచి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న 12 మిలియన్ల కప్టగాన్ ట్యాబెట్ల ను కస్టమ్స్ అథారిటీ అధికారులు పట్టుకున్నారు. ఓడరేవులో కొన్ని సరుకులను పంపిస్తూ అందులో ఈ ట్యాబెట్లను స్మగ్లర్లు ఉంచారు. వేరే సరుకులో వీటిని పెట్టి స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఐతే కచ్చితమైన సమాచారం అందటంతో అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈ సరుకు ఎవరికైతే చేరనుందో వారిని అధికారులు అరెస్ట్ చేశారు. స్మగ్లింగ్ నేరాలు చేసే వారికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే తమతో కచ్చితంగా కమ్యూనికేట్ చేయాలని పోర్ట్ అధికారులు కోరారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









