జెద్దా పోర్ట్ లో కప్టగాన్ ట్యాబ్లెట్ల స్మగ్లింగ్...స్మగ్లర్ల అరెస్ట్
- October 02, 2021
సౌదీ: జెద్దా పోర్ట్ నుంచి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న 12 మిలియన్ల కప్టగాన్ ట్యాబెట్ల ను కస్టమ్స్ అథారిటీ అధికారులు పట్టుకున్నారు. ఓడరేవులో కొన్ని సరుకులను పంపిస్తూ అందులో ఈ ట్యాబెట్లను స్మగ్లర్లు ఉంచారు. వేరే సరుకులో వీటిని పెట్టి స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఐతే కచ్చితమైన సమాచారం అందటంతో అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈ సరుకు ఎవరికైతే చేరనుందో వారిని అధికారులు అరెస్ట్ చేశారు. స్మగ్లింగ్ నేరాలు చేసే వారికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే తమతో కచ్చితంగా కమ్యూనికేట్ చేయాలని పోర్ట్ అధికారులు కోరారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







