సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వద్దు:సైబర్ క్రైమ్ డైరెక్టరేట్
- October 03, 2021
బహ్రెయిన్: దేశంలో తిరుగుబాటు, అశాంతిని రగిల్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ డిపార్ట్ మెంట్ ఆవేదన వ్యక్తం చేసింది. కావాలనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఇలాంటి ప్రచారాల పట్ల సోషల్ మీడియా యూజర్స్ అలర్ట్ ఉండాలని సూచించారు. దేశానికి నష్టం చేసే ఎలాంటి మేసేజ్ ల నైనా, ప్రచారాన్నైనా సోషల్ వ్యాప్తి చేయవద్దని అధికారులు కోరారు. కొంతమంది తిరుగుబాటును, అశాంతిని ప్రేరేపించటమే లక్ష్యంగా కుట్ర చేస్తున్నారని ప్రజలు వారి ట్రాప్ లో పడవద్దని అన్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







