2022 ప్రపంచ కప్ నిర్వాహణ సమావేశం లో పాల్గొన్న ఎమిర్
- March 17, 2016గౌరవనీయ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ గురువారం డెలివరీ మరియు లెగసి ( ఎస్సీ) అత్యున్నత కమిటీ బోర్డు 2016 మొదటి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంకు ఎమిర్ దివాన్ వద్ద అధ్యక్షత వహించారు. 2022 ఫుట్ బాల్ ప్రపంచ కప్ నిర్వాహణకు సంబంధించిన పథకాలు అందుకు కేటాయించిన బడ్జెట్ తదితర విషయాలపై చర్చించారు.ఈ సమావేశంలో గౌరవనీయ షేక్ జస్సిం బిన్ హమద్ అల్ థానీ ఎమిర్ డిప్యూటీ చైర్మన్ , ప్రధాన మంత్రి మరియు ఇంటీరియర్ మంత్రి హెచ్ ఇ షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫా అల్ థానీ వ్యక్తిగత ప్రతినిధి, బోర్డు సభ్యుడు, మరియు ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ అగ్ని ప్రమాద బాధితులకు సాయం..
- టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు..
- G7 సమ్మిట్: ప్రధాని మోడీ, పోప్ ఫ్రాన్సిస్ ఆలింగనం..
- టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే.శ్యామల రావు నియామకం
- వీసా లేకుండా భారతీయులు వెళ్లే దేశాలు
- ఉత్తర అల్ షర్కియాలో కిడ్నాప్ కలకలం.. నలుగురు అరెస్ట్
- IAF విమానంలో 45 మంది భారతీయుల మృతదేహాలు తరలింపు
- యాత్రికుల కోసం ఎయిర్ అంబులెన్స్ సర్వీస్
- అబుదాబిలో రెస్టారెంట్ మూసివేత
- ఈద్.. విమానాశ్రయాల వద్ద భారీగా ట్రాఫిక్..!