యెమెన్ లో టెర్రరిస్ట్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- October 11, 2021బహ్రెయిన్ : యెమెన్ వ్యవసాయ మంత్రి, ఏడెన్ సిటి గవర్నర్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని హౌతిస్ టెర్రరిస్టులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చాలా మంది పౌరులు చనిపోగా..పలువురికి గాయాలయ్యాయి. ఐతే ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యెమెన్ మిత్ర దేశం బహ్రెయిన్ ప్రకటించింది. మానవత్వానికి మాయని మచ్చ లాంటి సంఘటన ఇది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాడి లో చనిపోయిన వారికి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బహ్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. యెమెన్ కు ఎప్పుడు తమ సపోర్ట్ ఉంటుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ