యెమెన్ లో టెర్రరిస్ట్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- October 11, 2021
బహ్రెయిన్ : యెమెన్ వ్యవసాయ మంత్రి, ఏడెన్ సిటి గవర్నర్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని హౌతిస్ టెర్రరిస్టులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చాలా మంది పౌరులు చనిపోగా..పలువురికి గాయాలయ్యాయి. ఐతే ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యెమెన్ మిత్ర దేశం బహ్రెయిన్ ప్రకటించింది. మానవత్వానికి మాయని మచ్చ లాంటి సంఘటన ఇది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాడి లో చనిపోయిన వారికి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బహ్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. యెమెన్ కు ఎప్పుడు తమ సపోర్ట్ ఉంటుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







