షాహీన్ తుఫానులో తప్పిపోయిన ఇద్దరి కోసం గాలింపు
- October 11, 2021
మస్కట్: షాహీన్ తుఫాను సమయంలో తప్పిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) బృందాలు నార్త్ అల్ బటినా గవర్నరేట్లో చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి."షాహీన్ తుఫాను సమయంలో ఇద్దరు వ్యక్తులు తప్పిపోయారు. వారి కోసం సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ గాలింపు బృందాలు ఉత్తర అల్ బటినా గవర్నరేట్లో వెతుకుతున్నారు. తప్పిపోయిన వారి ఆచూకీ కోసం లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. బాధితుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు ముమ్మరంగా సాగుతుంది. గాలింపు చర్యలను గవర్నరేట్ పోలీస్ కమాండ్ నుండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు." అని ఒమన్ న్యూస్ ఏజెన్సీ ( ONA) ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







