యెమెన్ లో టెర్రరిస్ట్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- October 11, 2021బహ్రెయిన్ : యెమెన్ వ్యవసాయ మంత్రి, ఏడెన్ సిటి గవర్నర్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని హౌతిస్ టెర్రరిస్టులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చాలా మంది పౌరులు చనిపోగా..పలువురికి గాయాలయ్యాయి. ఐతే ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యెమెన్ మిత్ర దేశం బహ్రెయిన్ ప్రకటించింది. మానవత్వానికి మాయని మచ్చ లాంటి సంఘటన ఇది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాడి లో చనిపోయిన వారికి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బహ్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. యెమెన్ కు ఎప్పుడు తమ సపోర్ట్ ఉంటుందని తెలిపింది.
తాజా వార్తలు
- గ్రీన్ టెక్నాలజీపై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం