ఏపీ కరోనా అప్డేట్.. ఇవాళ కొత్తగా 310 కేసులు

- October 11, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్.. ఇవాళ కొత్తగా 310 కేసులు

ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు భారీ తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 23, 022 శాంపిల్స్‌ పరీక్షించగా.. 310 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 994 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,87,67, 963 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,57, 562 కు పెరిగింది.. ఇక, 20,36, 048 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,256 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 7, 258 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com