ఎక్స్పో 2020 దుబాయ్: 10 రోజుల్లో 411,768 మంది సందర్శకులు
- October 11, 2021
యూఏఈ: అధిక ఉష్ణోగ్రతలున్నా ఎక్స్పో 2020 దుబాయ్కి పెద్ద ఎత్తున సందర్శకులు పోటెత్తుతున్నారు. అక్టోబర్ 1న ఎక్స్పో ప్రారంభం కాగా, ఇప్పటి వరకూ 411,768 టికెటెడ్ విజిటర్స్ సందర్శించారు. పార్టిసిపెంట్లు, ఎగ్జిబిటర్స్ మరియు డెలిగేషన్స్ కాకుండా కేవలం సందర్శకుల సంఖ్యే ఇది. 175 దేశాల నుంచి సందర్శకులు వచ్చారు. ప్రతి ముగ్గురిలో ఒకరు విదేశీయులు. ప్రతీ ఐదుగురిలో ఒకరు, ఒకసారి కంటే ఎక్కువ సార్లు సందర్శించారు. డిజిటల్ వేదికగా 3 మిలియన్ల మంది ప్రారంభ వేడుకను తిలకించారు. 5 మిలియన్ల మంది వర్చువల్గా ఎక్స్పో దుబాయ్ని సందర్శించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







