ఎక్స్పో 2020 దుబాయ్: 10 రోజుల్లో 411,768 మంది సందర్శకులు
- October 11, 2021
యూఏఈ: అధిక ఉష్ణోగ్రతలున్నా ఎక్స్పో 2020 దుబాయ్కి పెద్ద ఎత్తున సందర్శకులు పోటెత్తుతున్నారు. అక్టోబర్ 1న ఎక్స్పో ప్రారంభం కాగా, ఇప్పటి వరకూ 411,768 టికెటెడ్ విజిటర్స్ సందర్శించారు. పార్టిసిపెంట్లు, ఎగ్జిబిటర్స్ మరియు డెలిగేషన్స్ కాకుండా కేవలం సందర్శకుల సంఖ్యే ఇది. 175 దేశాల నుంచి సందర్శకులు వచ్చారు. ప్రతి ముగ్గురిలో ఒకరు విదేశీయులు. ప్రతీ ఐదుగురిలో ఒకరు, ఒకసారి కంటే ఎక్కువ సార్లు సందర్శించారు. డిజిటల్ వేదికగా 3 మిలియన్ల మంది ప్రారంభ వేడుకను తిలకించారు. 5 మిలియన్ల మంది వర్చువల్గా ఎక్స్పో దుబాయ్ని సందర్శించారు.
తాజా వార్తలు
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్







