భారత్ కరోనా అప్డేట్
- October 13, 2021న్యూ ఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.నిన్న విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 14 వేల కేసులు నమోదవ్వగా ఆ కేసులు ఇప్పుడు 15 వేలకు పైగా నమోదయ్యాయి.తాజాగా భారత్లో 15,823 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కి చేరింది.ఇందులో 3,33,42,901 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.2,07,653 కేసులు ప్రస్తుతం యాక్టీవ్గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్లో కరోనాతో 226 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,51,189 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్లో 50,63,845 మందికి వ్యాక్సిన్ లు వేశారు.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 96,43,79,212 మందికి వ్యాక్సిన్ లు అందించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..