సుజారమణకి 'సహజ గాయని' బిరుదు ప్రదానం
- October 16, 2021
హైదరాబాద్: వంశీ ఆర్ట్ థియేటర్స్ , ఇంటర్నేషనల్ వారు , స్వర్ణోత్సవ సంవత్సరంలో త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్ లో సంస్థ అధినేత కళాబ్రహ్మ, శిరోమణి, సేవామహత్మ డా.వంశీరామరాజు మరియు వంశీ కల్చరల్ మరియు ఎడ్యుకేషనల్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో గాయని సుజారమణ కి "సహజ గాయని" బిరుదు ప్రదానం, సినీ సంగీత విభావరి నిర్వహించారు. వ్యాఖ్యాత గా సుధామయి, గాయకులుగా శ్రీయుతులు బాలకామేశ్వర రావు, యమ్.వి రమణమూర్తి, చింతలపాటి మూర్తి తదితరులు, గాయనీమణులు సుజా రమణ, రాగరేఖ, రాణి ,గాయత్రి మరియు రజని 45 చిత్ర గీతాలు ఆలపించి ఆద్యంతం శ్రోతలను రంజింపచేసారు.ముఖ్య అతిధులుగా లయన్ విజయ్ కుమార్, యమ్ వి రమణ మూర్తి విచ్చేసి వంశీ సంస్థల నిర్వహణలో సుంకరపల్లి శైలజ సేవలను, గాయని సుజారమణ గాత్ర మాధుర్యాన్ని కొనియాడారు. వివిధ సాంస్కృతిక సంస్థలు కూడా విచ్చేసి వంశీ సంస్థ నిర్వాహకులను, సన్మాన గ్రహీత ను ప్రశంసించారు.



తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









