సెప్టెంబర్లో 2,869 తనిఖీలు.. రెండు ఫుడ్ సంస్థలపై చర్యలు
- October 16, 2021
సౌదీ అరేబియా: అల్ రాయన్ మునిసిపాలిటీ అధికారులు నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన రెండు ఫుడ్ సంస్థలపై చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్లో మొత్తం 2,869 తనిఖీలు చేసిన అధికారులు.. 36 ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే వీళ్ళపై చర్యలు తీసుకోవాలని ఒక నివేదికను భద్రతా అధికారులకు పంపించినట్లు మినిస్ట్రీ ఆఫ్ మున్సిపల్ అండ్ ఎన్విరాన్మెంట్ (MME) తెలిపింది. ఆహార సంస్థలపై మొత్తం 40 ఫిర్యాదులు నమోదు చేయబడ్డాయి. ఫుడ్ సేఫ్టీ విభాగం ఇన్స్పెక్టర్లు 3,265 స్లాటర్ హౌజ్ లలో తనిఖీలు నిర్వహించారు. 186 కిలోల మాంసాన్ని నాశనం చేశారు. అల్ సైలియా మార్కెట్లో 76,789 కిలోల కూరగాయలు, పండ్లను వినియోగానికి అనువుగా లేనందున నాశనం చేశామని, 46 నమూనాలను నాణ్యతా పరీక్ష కోసం పంపించినట్లు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







