పాత ఎలక్ట్రిసిటీ మీటర్ల స్థానంలో 3,400 కొత్త స్మార్ట్ మీటర్ల ఏర్పాటు
- October 16, 2021
కువైట్: 3,400 కొత్త స్మార్ట్ మీటర్లను మినిస్ర్టీ ఆఫ్ ఎలక్ర్టిసిటీ మరియు వాటర్ ఏర్పాటు చేసింది. రోజుకు 680కి పైగా స్మార్ట్ మీటర్లను గత ఆదివారం నుంచి ఇప్పటి వరకూ ఏర్పాటు చేస్తూ వచ్చారు. కొత్త మీటర్లను ఏర్పాటు చేయగానే, పాత మీటర్ల తాలూకు రీడింగును కొత్తదాంట్లోకి మార్చుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







