క్షమాభిక్ష ప్రక్రియను ప్రారంభించిన కువైట్ ఎమిర్

- October 20, 2021 , by Maagulf
క్షమాభిక్ష ప్రక్రియను ప్రారంభించిన కువైట్ ఎమిర్

కువైట్: వార్షిక అమ్నెస్టీ క్షమాభిక్ష విషయమై కువైట్ ఎమిర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల అభ్యంతరాల నుడమ, అమ్నెస్టీ ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యింది. చట్టపరమైన పనుల్లో ఆలస్యం వల్ల నెల రోజులపాటు ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా, పార్లమెంటు స్పీకర్, ప్రైమ్ మినిస్టర్ మరియు సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్‌కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు క్షమాభిక్ష విషయమై.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com