భారీ ట్రక్కులు, మెషినరీ వాహనాలతో ఫర్వానియా రెసిడెంట్స్ పరేషాన్
- October 22, 2021
కువైట్: భారీ ట్రక్కులు, మెషినరీ వాహనాలతో ఫర్వానియా రెసిడెంట్స్ పరేషాన్ అవుతున్నారు. తమ ఇండ్లు, షాపుల ముందు భారీ వాహనాలు అక్రమంగా పార్కింగ్ చేస్తున్నాయని, దాంతో తమ వాహనాలు పెట్టుకునేందుకు సైతం స్థలాలు లేకుండా పోతున్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. అల్-రాయ్ ఫోటోగ్రాఫర్.. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. చాలా ప్రాంతాల్లో భారీ ట్రక్కులు అక్రమంగా పార్కింగ్ చేయడాన్ని గమనించారు. ఈ ట్రక్కులు, భారీ వాహనాల కారణంగా రెసిడెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, భారీ వాహనాలకు ఇతర ప్రాంతాల్లో స్థలాన్ని ఏర్పాటు చేయాలని అల్-రాయ్ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







