భారీ ట్రక్కులు, మెషినరీ వాహనాలతో ఫర్వానియా రెసిడెంట్స్ పరేషాన్
- October 22, 2021
కువైట్: భారీ ట్రక్కులు, మెషినరీ వాహనాలతో ఫర్వానియా రెసిడెంట్స్ పరేషాన్ అవుతున్నారు. తమ ఇండ్లు, షాపుల ముందు భారీ వాహనాలు అక్రమంగా పార్కింగ్ చేస్తున్నాయని, దాంతో తమ వాహనాలు పెట్టుకునేందుకు సైతం స్థలాలు లేకుండా పోతున్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. అల్-రాయ్ ఫోటోగ్రాఫర్.. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. చాలా ప్రాంతాల్లో భారీ ట్రక్కులు అక్రమంగా పార్కింగ్ చేయడాన్ని గమనించారు. ఈ ట్రక్కులు, భారీ వాహనాల కారణంగా రెసిడెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, భారీ వాహనాలకు ఇతర ప్రాంతాల్లో స్థలాన్ని ఏర్పాటు చేయాలని అల్-రాయ్ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









