రష్యాలో విమాన ప్రమాదం ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి...
- March 19, 2016
రష్యాలో శనివారం ఉదయం విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు ఫ్లైదుబాయ్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. దుబాయ్లోని ఫ్లైదుబాయ్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ ప్యాసింజర్ విమానం రష్యాలోని రోస్తవ్ విమానాశ్రయంలో దిగుతుండగా కుప్పకూలిపోయింది. విమానంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బంది సహా 61 మంది మృతిచెంచారు. కాగా.. ఇందులో ఇద్దరు భారతీయులు ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







