నేటి నుంచే కొత్త కోవిడ్-19 ప్రోటోకాల్స్ అమలు..
- October 31, 2021అబుధాబి: కొత్త కోవిడ్-19 ప్రోటోకాల్స్ నేటి నుంచే అమల్లోకి రానున్నాయని అబుధాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ స్పష్టం చేసింది. బిజినెస్, ఎంటర్ టైన్ మెంట్, స్పోర్ట్స్, ఎగ్జిబిషన్ లకు సంబంధించిన అన్ని ఈవెంట్లను కొత్త నిబంధనల ప్రకారం నిర్వహించాలని పేర్కొంది. ఇవెంట్లకు హాజరయ్యే వారు కచ్చితంగా 96 గంటల్లోపు చేయించుకున్న నెటిటివ్ పీసీఆర్ పరీక్ష రిపోర్టును అల్హోస్న్ యాప్లో అప్ లోడ్ చేసి అనుమతి పొందాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో విధిగా మాస్కులను ధరించాలి. వారం క్రితం నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA), జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) UAE సిటిజన్స్ కోసం కొత్త ట్రావెల్ ప్రోటోకాల్స్ ను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే. కొత్త అప్డేట్ ప్రకారం కోవిడ్-19 వ్యాక్సిన్ల పూర్తి మోతాదులను పొందిన వారు మాత్రమే అనుమతి ఉన్న జాబితాలోని దేశాలకు ప్రయాణించడానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు