ఫ్లై దుబాయ్ ప్రమాదం: 20,000 డాలర్ల ఎక్స్గ్రేషియా
- March 20, 2016
ఫ్లై దుబాయ్ సంస్థ, విమాన ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు 20,000 (73,500 దిర్హామ్లు) డాలర్ల చొప్పున ఎక్స్గ్రేషియాని అందించనున్నట్లు ఫ్లై దుబాయ్ వర్గాలు వెల్లడించారు. డబ్బుతో వారి ప్రాణాలకు విలువ కట్టడంలేదనీ, ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమవంతుగా ప్రయత్నిస్తున్నామని సంస్థ ప్రతినిథులు చెప్పారు. బ్లాక్ బాక్స్ మరియు ఫ్లైట్ రికార్డర్స్ని ప్రమాద స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. మృతుల కుటుంబాల్ని గుర్తించి, వారికి తగిన సమాచారం ఇచ్చే పనిలో ఉన్నామన్నారు అధికారులు. ఐదుగురు సిబ్బంది, 55 మంది ప్రయాణీకులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







