ఫ్లై దుబాయ్ ప్రమాదం: 20,000 డాలర్ల ఎక్స్గ్రేషియా
- March 20, 2016
ఫ్లై దుబాయ్ సంస్థ, విమాన ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు 20,000 (73,500 దిర్హామ్లు) డాలర్ల చొప్పున ఎక్స్గ్రేషియాని అందించనున్నట్లు ఫ్లై దుబాయ్ వర్గాలు వెల్లడించారు. డబ్బుతో వారి ప్రాణాలకు విలువ కట్టడంలేదనీ, ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమవంతుగా ప్రయత్నిస్తున్నామని సంస్థ ప్రతినిథులు చెప్పారు. బ్లాక్ బాక్స్ మరియు ఫ్లైట్ రికార్డర్స్ని ప్రమాద స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. మృతుల కుటుంబాల్ని గుర్తించి, వారికి తగిన సమాచారం ఇచ్చే పనిలో ఉన్నామన్నారు అధికారులు. ఐదుగురు సిబ్బంది, 55 మంది ప్రయాణీకులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







